కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
దేవినేని ఉమ ఓ బ్రోకర్
06 Jan 2017 11:28 AM
విజయవాడః రాయలసీమకు వరాలు ఇచ్చింది ఒక్క వైయస్ఆర్ మాత్రమేనని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్, పోలవరం అన్నీ వైయస్ఆర్ పుణ్యమేనని అన్నారు. వ్యవసాయమే దండగన్న చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కడతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రి దేవినేని ఉమ ఓ బ్రోకర్, చేతగాని దద్దమ్మ మంత్రి అని జోగిరమేష్ నిప్పులు చెరిగారు.