కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
దేవినేని రాజీనామా చేయాల్సిందే..!
21 Sep 2015 11:36 AM
నరసాపురంః పోలవరం కుడికాల్వకు గండిపడిన వైనంపై వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి దేవినేని ఉమ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క పంపుతోనే గండి పడితే 12 పంపులు నిర్మించిన తర్వాత పరిస్థితేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనడానికి ఈఘటనే ఉదాహరణ అని సుబ్బారాయుడు తెలిపారు.