మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్ కుటుంబంతోనే రాష్ట్రాభివృద్ధి
13 Sep 2017 5:30 PM
కుందుర్పి:వైయస్సార్ కుటుంబంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తద్వారా ప్రతి కుటుంభం వైయస్సార్ కుటుంబంలో చేరి అధినేత జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను పొందాలని ఆపార్టీ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ సూచించారు. బుధవారం మండలంలోని కరిగానిపల్లిలో మండల కన్వినర్ సత్యనారాయణశాస్త్రి,జిల్లా కార్యదర్శి ఎస్కే ఆంజినేయులతో కలసి వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో 5ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంభ సభ్యులను వైయస్సార్ కుటుంబంలో చేర్పించారు.బూత్ కమిటీ కన్వనర్లు సభ్యులు నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి అధికార పార్టీ మోసాలు చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై వివరించి వారిని వైయస్సార్ కుటుంబ సభ్యులుగా చేర్పించేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈరన్న,రాజగోపాల్,మాజీ సర్పంచులు రాధాస్వామి,తిప్పేస్వామి,లింగప్ప,రాజు,అతావుల్లా కరిగానిపల్లి వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.