వైయస్సార్సీపీ నేతలపై దాడి

శ్రీకాకుళం: అధికార అహంకారంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. పొందూరు మండలం నందివాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు.  ఈ ఘటనలో పొందూరు ఎంపీపీ భర్త సువ్వారి గాంధీ సహా నలుగురు వైయస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Back to Top