అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదు
28 Oct 2016 5:16 PM
కొత్తూరు: చంద్రబాబు అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదని వైయస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి హెచ్చరించారు. వసపలో శుక్రవారం ఆమె గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను రెడ్డి శాంతి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా పక్కా గృహాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. అర్హులకు పింఛన్లు, రేషన్ అందడం లేదని ధ్వజమెత్తారు. పింఛన్, అభివృద్ధి చెస్తాడని గెలిపించిన ఎమ్మెల్యే వెంకట రమణ స్వార్థం కోసం టీడీపీలో చేరి ఏమి పట్టన ట్లుగా ఉన్నారని విమర్శించారు.