కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎమ్మెల్యే చొరవతో బాధితులకు పట్టాల పంపిణీ
15 Oct 2016 1:19 PM
వైయస్సార్ కడప:
చినమాండ్య మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముంపు బాధితులకు ఇళ్ల పట్టాలు అందేలా చూశారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ బాధితులకు పట్టాలను ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అధికారులు ఏర్పాటుచేసిన వేదికలో కాకుండా మరో చోట పట్టాల పంపిణీ చేయాలని భీష్మించారు. బాధితులను వదిలేసి తమ అనునూయులకే పట్టాలు ఇవ్వాలని అడ్డుతగిలారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీసుల సాయంతో పరిస్ధితిని చక్కదిద్దారు. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం సజావుగా ముగిసింది.