వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
కరవు మండలాలుగా ప్రకటించండి..!
06 Nov 2015 6:35 PM
కమలాపురం: వైఎస్సార్
జిల్లాలోని అన్ని మండలాలను తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించాలని
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం
మండలం గొల్లపల్లి గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన
పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు
నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ
ఇవ్వాలని రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లాలోని అన్ని మండలాలను తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించాలని
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం
మండలం గొల్లపల్లి గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన
పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు
నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ
ఇవ్వాలని రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.