వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
డిసెంబర్ 4 నుంచి అనంతలో ప్రజా సంకల్పయాత్ర
20 Nov 2017 2:56 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తెలిపారు. 15 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రోడ్డు పొడవునా అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు.