వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి
07 Aug 2017 2:43 PM
విజయవాడ: తెలుగు దేశం పార్టీ నేతలకు దమ్ము, దైర్యం, నైతిక విలువలు ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి సవాల్ విసిరారు. ఉప ఎన్నికలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నంద్యాలకు రూ.1200 కోట్ల అభివృద్ధి పనులు ప్రకటించారని విమర్శించారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక
టీడీపీ నేతలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సభ్యతా, సంస్కారం గురించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.