వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ ను కలిసిన దళితులు
23 May 2016 9:10 AM
సిద్దగూరిపల్లి) ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను అనంతపురం జిల్లా సిద్దగూరి పల్లి గ్రామ దళితులు కలిశారు. వైయస్ జగన్ పులివెందుల పర్యటనకు వెళుతుండగా మార్గమధ్యలో గ్రామస్తులు కలిశారు. తమ సమస్యల్ని వెళ్లబోసుకొన్నారు. గతంలో తమ కాలనీలకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం కింద కరెంటు ఇచ్చేవారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మీటర్లు పెట్టుకోవాలని, ఇతర కారణాలు చూపించి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై ప్రతిపక్ష నేత వైయస్జగన్ స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.