వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ పాలనలో దళితులకు అవమానం
27 Jun 2017 6:41 PM
పెనమలూరుః టీడీపీ పాలనలో దళితులకు తీరని అవమానాలు జరుగుతున్నామని వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి వల్లే నరసింహారావు ఆరోపించారు. ఆయన మంగళవారం వివరాలు తెలుపుతూ గరగపర్రులు దళితులను సాంఘీక బహిష్కరణ చేయటం దారుణమన్నారు.సీఎం సొంత జిల్లా చిత్తూరులో కూడా దళితులను అవమాన పరిచారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో దళితులు అవమానాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వానికి దళితుల అభివృద్ది పై ఏమాత్రం చిత్తశుద్ది లేదని తెలిపారు.