‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
దళితులను చులకనగా చూస్తున్న మంత్రి
05 Jul 2016 2:36 PM
గుంటూరు: వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు దళితులను చులకనగా చూస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఎడవల్లిలోని రైతుల భూములు టీడీపీ ప్రభుత్వం లాక్కోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున మాట్లాడుతూ... రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని, రూ. 5వేల కోట్ల మైనింగ్ కోసం వందలాది దళిత కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తానా అంటే అధికారులు తందానా అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రైతుల భూములను లాక్కోవడంపై పార్టీ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.