కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి
06 Apr 2016 12:07 PM
అనంతపురం(కదిరి): కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా వాహనంపై జరిగిన దాడి ముమ్మాటికి అది హత్యాయత్నమేనని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక కొందరు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. గతంలోనూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తామంటూ ఫోన్ చేసి బెదిరించారని నేతలు చెప్పారు. ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.