మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
త్వరలో మంచి రోజులు వస్తాయి
25 Jul 2018 11:52 AM
- ప్రజలకు ధైర్యం చెప్పిన వైయస్ జగన్
తూర్పు గోదావరి జిల్లా: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను ప్రజలు పెద్ద ఎత్తున కలుస్తున్నారు. వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. కాగా ఈ రోజు కుమారి అనే దివ్యాంగురాలు జననేత వైయస్ జగన్ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకుంది. గత నాలుగేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, తనను ఆదుకోవాలని కోరింది. అనంతరం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సర్వశిక్ష అభియాన్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ టీచర్లు వైయస్ జగన్ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. బాబు పాలనలో నరకం అనుభవిస్తున్నామన్నారు. వారి బాధలు విన్న వైయస్ జగన్ మరొక్క ఏడాది ఓపిక పట్టాలని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు.