రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నిరసన సభకు రావాలని జననేతకు ఆహ్వానం
19 Aug 2018 3:09 PM
విశాఖపట్నం: సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్న ధర్నా, సీపీఎస్ నిరసన సభకు హాజరుకావాలని సీపీఎస్ విధానం వల్ల నష్టపోతున్న ఉద్యోగులంతా వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. టీడీపీ పాలనలో తాము ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకుండా సీపీఎస్ విధానాన్ని అమలు చేశారన్నారు. ఉద్యోగులంతా ఏకతాటిపై చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించిన జననేత వారం రోజుల్లోనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. వైయస్ జగన్ ప్రకటనలతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చిందన్నారు.