రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
విశాఖ జిల్లాలో సమన్వయకర్తల నియామకం
09 Jun 2016 9:58 PM
హైదరాబాద్) విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్సీపీ పార్టీ బాధ్యుల నియామకం జరిగింది. ఎలమంచిలి నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా బొడ్డేడ ప్రసాద్ ను నియమించారు. పాయకరావు పేట నియోజక వర్గానికి నలుగురు సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే చంగల వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ లను కమిటీలో సభ్యులుగా నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.