కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
అరకు, కదిరి ల సమన్వయకర్త నియామకం
08 Jun 2016 10:03 PM
హైదరాబాద్) అరకు, కదిరి నియోజక వర్గాలకు సంబంధించిన బాధ్యుల నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతపురం జిల్లా కదిరి నియోజక వర్గానికి డా పీవీ సిద్ధారెడ్డి ని సమన్వయకర్త గా నియమించారు. విశాఖ ఏజన్సీకి కేంద్ర బిందువుగా నిలిచే అరకు కు ముగ్గురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. అరకు మండలాధ్యక్షురాలు అరుణ కుమారి, పెదబయలు మాజీ మండలాధ్యక్షుడు జర్శింగి సూర్యనారాయణ, హుకుంపేట మండల నాయకులు పోయ రాజారావులతో కూడిన త్రిసభ్య కమిటీ ని నియమించారు.