మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఏపీ భవన్లో కొనసాగుతున్న ఎంపీల దీక్ష
06 Apr 2018 6:29 PM
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సాయంత్రం ఢిల్లీలో వైయస్ఆర్సీపీ ఎంపీల దీక్షాస్థలి వద్ద ఈదురు గాలులు చెలరేగడంతో ఏపీ భవన్లో ఎంపీలు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈదురు గాలుల కారణంగా దీక్షాస్థలి శిబిరం కూలిపోయింది. అయినా సరే ఎంపీలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్షకు పలు ప్రజా సంఘాలు, విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. అలాగే వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు మద్దతుగా నిలిచారు.వైయస్ఆర్సీపీ ఎంపీలు నిజాయితీగా పోరాడుతున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు.