చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చనిపోయిన కుటుంబాలకు పరామర్శ
26 Apr 2017 6:14 PM
అచ్చంపేట: ఇటీవల మృతి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కావటి శివనాగ మనోహర నాయుడు పరామర్శించారు. మండల పరిధిలోని గ్రంధశిరి గ్రామానికి చెందిన కిలారి దుర్గాప్రసాద్, చిగురుపాడు గ్రామానికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు రాయల రామారావులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మనోహర నాయుడు ఆ కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మండల పార్టీ కార్యదర్శి కోటపాటి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టరు అంబటి నారాయణ, జిల్లా పార్టీ సభ్యుడు సుంకర శ్రీనివాసరెడ్డి, క్రోసూరు ఎంపీటీసీ అనుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా బిసీ నాయకులు మేకల హనుమంతరావు, మాజీ ఎంపీపీ తడవర్తి నాగేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.