‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
వైయస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు
04 Jul 2016 12:20 PM
హైదరాబాద్ః ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పీసీసీ అధికార ప్రతినిధి కుమార్ రాజు, ప్రత్తిపాడు కాంగ్రెస్ ఛార్జ్ చంద్రప్రసాద్, ఇతర స్థానిక నేతలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా వైయస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.