మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
250 మంది వైయస్ఆర్సీపీలో చేరిక
27 Jan 2018 3:34 PM
నెల్లూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన 250 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోని గుర్రంకొండ కాంగ్రెస్కు చెందిన 250 మంది వైయస్ జగన్ను కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంబారీష్రెడ్డికి పార్టీ కండువా కప్పి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వామనరాజు, రఘురామరావు, తదితరులు ఉన్నారు.