చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకురాలు
14 Jun 2017 3:01 PM
హైదరాబాద్ః చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ వైయస్సార్సీపీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన నివాసంలో వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మజతో పాటు పలువురు నేతలకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె వైయస్ జగన్ కు ఫోటోను బహుకరించారు.