కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఐఏఎస్,ఐపీఎస్ లను టీడీపీ కార్యకర్తలుగా మార్చారు
15 Jul 2016 3:42 PM
అనంతపురం : ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరాకాష్టకు చేరిందని వైయస్సార్సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. పంపకాల్లో తేడాలొస్తే కలెక్టర్ల సమక్షంలోనే పంచాయితీలు చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ...ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టీడీపీ కార్యకర్తల్లా మార్చారని ఆయన విమర్శించారు.