మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన నటుడు పృథ్వీ
29 May 2018 11:52 AM
పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు నేతలు వైయస్ జగన్ ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకు ఆకర్శితులవుతున్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. ఇటీవల సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైయస్ జగన్ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో సినీ నటుడు పృథ్వీ జననేతను కలిశారు. వైయస్ జగన్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.