కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్సార్సీపీలోకి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు
22 Sep 2016 11:40 AM
చిత్తూరు(తంబళ్లపల్లె))ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను గుర్తించాం. ఆయన పాలనలో సంక్షేమ పథకాలు అందక నష్టపోయాం. రాజన్న పాలనకోసం వై/స్సార్సీపీలో చేరుతున్నాం’’ అంటూ టీడీపీ నాయకులు బాహటంగా తెలిపారు. వైయస్ఆర్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని పలు పల్లెల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి, గంగుల్రెడ్డి, సిద్దారెడ్డి, వి.వెంకటరమణ, శేఖర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, మురళీ, చలపతి, ఏ.వెంకటరమణ, మనోహర్, రామాంజులురెడ్డి, ఎరుకులరెడ్డి తదితరులకు ద్వారకనాథరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.