బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు
బాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నం
10 Mar 2018 5:35 PM
ప్రకాశం: మనందరికి భరోసా కల్పించేందుకు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు తెలుగు ప్రజలను దగా చేశారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అందరూ కోరుతుండటంతో మంత్రుల రాజీనామా అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.