కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సేవాకార్యక్రమాల్లో వైయస్సార్ సీపీ యూత్ కన్వీనర్
16 Sep 2017 5:49 PM
ఉత్తరచిరువోలులంక(మోపిదేవి): వైయస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ చింతా శ్రీనివాసరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో బాగంగా శనివారం మూడు పంచాయతీలు ఉత్తరచిరువోలులంక, మేళ్లమర్తిలంక, కోసూరువారిపాలెం గ్రామాల్లో వారి తాత కొక్కిలిగడ్డ నరసింహారావు జ్ఞాపకార్థం మనవడు శ్రీనివాసరావు గ్రామస్తులు కూర్చునేందుకు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. మూడు పంచాయతీల్లోనూ ప్రధాన కూడలిలో 35 సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయనున్నట్లు అందులో 20 బల్లలు ఉత్తరచిరువోలులంకలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు కూడా పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నోట్ పుస్తకాలతో పాటు ఇనుప బీరువా, పంచాయతీకు మార్చురీ బాక్స్ను అందచేసినట్లు దాత చింతా తెలిపారు. నాగినేని ధనుంజయరావు, పాలకేంద్రం అధ్యక్షుడు రెడ్రోతు వెంకట రమణ, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రెడ్రోతు రాంప్రసాద్, ఉప్పాల ఏడుకొండలు, రెడ్రోతు నారాయణ, పులిగుజ్జు నాగమల్లేశ్వరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.