వైయ‌స్ఆర్‌సీపీ చేనేత విభాగం అధ్య‌క్షుడిగా చిల్ల‌ప‌ల్లి

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగం అధ్య‌క్షుడిగా గుంటూరు జిల్లా  మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన చిల్ల‌ప‌ల్లి మోహ‌న్‌రావును నియ‌మించారు. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నియామ‌కం జ‌రిగింద‌ని కేంద్ర కార్యాల‌యం నుంచి  ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.   

తాజా వీడియోలు

Back to Top