మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ముఖ్యమంత్రికి మతిభ్రమించింది..పక్కకు తొలగించాలి
29 Jun 2017 11:39 AM
తూర్పుగోదావరిః కాకినాడ రూరల్ నడికుదురులో వైయస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ బైక్ ర్యాలీతో వెళ్లారు. చంద్రబాబు పాలనతో రాష్ట్ర పరువు పోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గతంలో ఓ సారి వచ్చిరాని ఇంగ్లీష్ తో ఏపీ పరువు తీసిన చంద్రబాబు..ఇప్పుడు క్రీడాకారునికి నోబుల్ ప్రైజ్ ఇస్తానంటూ మరోసారి పరువు తీశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మతిభ్రమించిందని పక్కకు తొలగించాలని డిమాండ్ చేశారు.