కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ హామీపై చేనేతలు హర్షం
27 Jun 2018 3:23 PM
తూర్పు గోదావరి: చేనేత కార్మికులకు వైయస్ జగన్ ఇచ్చిన హామీపై వారు హర్షం వ్యక్తం చే స్తున్నారు. 200వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ విలసవిల్లి గ్రామంలో చేనేత కార్మికురాలిని కలిశారు. ఈ సందర్భంగా చేనేత వృత్తిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ స్వయంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడంపై చేనేత కార్మికురాలు వెంకటలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. చేనేతలకు నెలకు రూ.2 వేలు, పింఛన్ సౌకర్యం కల్పిస్తామని వైయస్ జగన్ హామీ చ్చినట్లు వెంకటలక్ష్మీ తెలిపారు. వైయస్ జగన్ స్వయంగా మా ఇంటికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మా పిల్లల చదువులకు సహాయం చేస్తామన్నారని చెప్పారు. ఇల్లు కూడా కట్టిస్తామని మాట ఇచ్చినట్లు వెంకటలక్ష్మీ తెలిపారు.