మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
చేనేతలు వైయస్ఆర్సీపీలో చేరిక
17 Jul 2018 4:33 PM
అనంతపురం: అధికార టీడీపీకి చెందిన పలువురు చేనేత కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్ఆర్సీపీలో చేరారు. అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన చేనేతలు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నేతన్నలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్ఆర్సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది వైయస్ఆర్సీపీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.