మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బీసీలను బాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
16 Oct 2017 12:28 PM
విజయవాడః బందర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ బీసీ సెల్ సమావేశం కొనసాగుతోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ...చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని అమలు చేయలేదని అన్నారు. రూ.10వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ అని చెప్పి బాబు మాటతప్పారని అన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరికీ వివరించాలని బీసీ నేతలకు సూచించారు. అంతకుముందు కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేశారు.