రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
కేసీఆర్ కు లొంగిపోయిన చంద్రబాబు
03 May 2016 12:40 PM
హైదరాబాద్ః ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్ కు లొంగిపోయి...ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజలకు నష్టం జరిగేలా తెలంగాణలో కేసీఆర్ ప్రాజెక్ట్ లు కడుతుంటే..దాన్ని ప్రతిఘటించకుండా బాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ...ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆగ్రహించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి మూడ్రోజుల పాటు దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు.