చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పోల్, మనీ మేనేజ్ మెంట్ తోనే బాబు గెలుపు
04 Sep 2017 2:23 PM
హైదరాబాద్ః చంద్రబాబు డబ్బులు పంచిన నాయకులను అభినందించేందుకు సభ పెట్టి సన్మానించడంపై వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. డబ్బులు వెదజల్లి తమదే గెలుపనుకోవడం అవివేకమన్నారు. ఉపఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చి చూడాల్సిన అవసరం లేదన్నారు. పోల్ మేనేజ్ మెంట్, మీడియా మేనేజ్ మెంట్ , మనీ మేనేజ్ మెంట్ ద్వారానే బాబు గెలిచారు తప్ప..ఇది ప్రజా విజయం కాదని అన్నారు.