చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం..
27 Sep 2018 12:36 PM
విజయనగరంః చంద్రబాబు పాలనపై మహిళలు ధ్వజమెత్తారు. వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. కోట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని మహిళలు అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుటుంబం సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి జరగలేదన్నారు. గ్రామాల్లో తాగునీరు ఒక రోజు వస్తే మూడురోజులు రాని పరిస్థితి అని ఆవేదనవ్యక్తం చేశారు. తమకు కనీసం విద్యుత్ సౌకర్యం కల్పించలేకపోయారన్నారు. అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడంలేదని జామి గ్రామ మహిళలు వాపోయారు. వైయస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడంతో పింఛన్లు తొలగించారన్నారు. ఇళ్లు, డ్వాక్రా రుణాలు మంజూరు కాలేదన్నారు. వైయస్ఆర్సీసీ అధికారంలోకి వచ్చాక అందరికి న్యాయం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.