బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
చంద్రబాబు గప్పాలు
12 Jan 2017 12:23 PM
హైదరాబాద్ః దివంగత నేత వైయస్ఆర్ చేసిన పనుల్ని తానే చేసినట్లు గప్పాలు కొట్టుకునేందుకు చంద్రబాబు సభలు, సమావేశాలు జరుపుతుండడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను పొగడ్తల బిక్ష అడుక్కునే బిక్షగాడిగా బాబు తయారయ్యాడని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఆయన పాలన సువర్ణయుగమని ప్రతీ తెలుగువాడు భావిస్తున్నారని తెలిపారు. అందుకే మహానేతను జనం గుండెల్లో పెట్టుకున్నారని భూమన స్పష్టం చేశారు.