మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు?
25 Mar 2015 2:18 PM
హైదరాబాద్: టీడీపీ తరఫున గెలిచిన గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. చంద్రబాబుకు గిరిజనులంటే ఎందుకంత వివక్ష అని అడిగారు. టీడీపీ తరఫున ఒక్క గిరిజన వ్యక్తి గెలిచారని ఆమె గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్లొన్న ఆమె మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల గిరిజన కుటుంబంలో ప్రతి వ్యక్తి లబ్ధిపొందాడని ఆమె అన్నారు. ఆయన కృషితో 7 స్థానాల్లో పోటిచేసి 6 స్థానాల్లో గెలిచామని ఆమె చెప్పారు. ఇప్పటికీ రక్షిత తాగునీరు గిరిజన ప్రాంతాలకు అందడం లేదన్నారు. గిరిజనులుండే ప్రాంతాల్లో చాలా మందికి పింఛన్లు రద్దుచేశారని గిడ్డి ఈశ్వరి తెలిపారు.