కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బాబు మాటలన్నీ అబద్ధాలే
16 Mar 2017 2:12 PM
అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయంపై ముఖ్యమంత్రి ప్రకటనను ప్రతిపక్షం అడ్డుకుంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే అంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు. హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన చట్టబద్ధ హామీని చంద్రబాబు తుంగలోకి తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.