కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
డబ్బులు, ప్రలోభాలే బాబు నమూనా
01 Sep 2017 1:01 PM
తూర్పుగోదావరిః డబ్బులు, ప్రలోభాలతో టీడీపీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులంతా ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ మొహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీడీపీ ఎన్ని బెదిరింపులకు దిగినా భయపడకుండా ఓటర్లు ధైర్యంగా 10మంది వైయస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. 4, 9, 15, 21, 22, 23, 24, 32, 30, 47 వార్డులలో వైయస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. అవినీతి సొమ్ముతో అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనా బాబు నీ నమూనా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.