ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
బాబు భూ కుంభకోణాలు
19 Sep 2017 1:20 PM
హైదరాబాద్ః రాష్ట్రంలో చంద్రబాబు విపరీతంగా భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆఖరికి దేవుడి భూములను కూడ మింగేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దైవ కార్యక్రమాల పేరు చెప్పి దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో వేల కోట్లు మింగేశారన్నారు. సదావర్తి భూముల అడ్డగోలు వేలానికి బాధ్యత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు.