ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
బాబు పాలనలో అభివృద్ధి కుంటుపడింది
12 Jun 2017 12:35 PM
నెల్లూరు: చంద్రబాబు మూడేళ్ల పరిపాలనలో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి అడుగంటిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను విస్మరించాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు గురించి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు పోర్టును వేరే ప్రాంతానికి తరలించేందుకు కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కాగితాలకే పరిమితమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుకై త్వరలోనే పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.