చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఏపీ ప్రజలకు కరెంట్ షాక్..!
19 Sep 2015 6:33 PM
ప్రజలపై విద్యుత్ వడ్డనకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు సన్నద్ధమయ్యాయి. ఛార్జీల పెంపు నిర్ణయాన్నివిద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. రూ.7200 కోట్ల మేర ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు ప్రతిపాదనలు అందజేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. చంద్రబాబు సర్కార్ పుణ్యమాని ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు పెరగనున్న విద్యుత్ ఛార్జీలు వినియోగదారులపై పెనుభారాన్ని చూపనున్నాయి.