ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
కేసుల భయంతో హోదా తాకట్టు
21 Jun 2017 6:54 PM
అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైయస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. బుధవారం జరిగిన అనంతపురం జిల్లా వైయస్సార్ సీపీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను టీడీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. కేసుల భయంతోనే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.