రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
బాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదు
29 Mar 2016 1:46 PM
ప్రకాశంః వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దాదాపు 47 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల స్పందన చూస్తే జిల్లా ఎంత వెనకబడిందో అర్ధమౌతోందన్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగుల పట్ల లేదని విమర్శించారు.