కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బాబు పాలన రోజుకో అబద్ధం.. నిమిషానికో మోసం
03 Oct 2017 1:23 PM
హైదరాబాద్:
చంద్రబాబు ప్రభుత్వ పరిపాలన విధానం రోజుకో అబద్ధం.. నిమిషానికో మోసం అన్నట్లుగా తయారైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ విమర్శించారు. చివరకు గాంధీ జయంతిని కూడా విడిచిపెట్టకుండా అబద్ధాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. లోటస్పాండ్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. గాంధీ జయంతి నాడు లక్ష ఇళ్ల గృహప్రవేశాలంటూ ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు.