బాబు రైతులను నట్టేట ముంచాడు

అమరావతిః పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైయస్సార్సీపీ వ్యాఖ్యానించింది. చంద్రబాబు రైతులను నట్టేట ముంచడంతో, రైతులంతా రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని వైయస్సార్సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. త రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు రైతు సమస్యలే ముఖ్యమని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top