నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
వంద చంద్రబాబులు వచ్చినా జగన్ను ఆపలేరు
03 Aug 2017 5:14 PM
నంద్యాల: వంద మంది చంద్రబాబులు వచ్చిన వైయస్ జగన్మోహన్రెడ్డిని, శిల్పా మోహన్రెడ్డి విజయాన్ని ఆపలేరని పార్టీ నేత రెహమాన్ అన్నారు. నంద్యాల బహిరంగ సభ వేదికగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే.... అందరం ఒక్కటై చంద్రబాబు సైకిల్కు పంచర్ చేద్దాం. ఎక్కడికి వెళ్లిన ప్రజలు వైయస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తట్టుకోలేక చంద్రబాబు ఐసీయూలో జాయిన్ అయ్యారు. శిల్పా మోహన్రెడ్డిని గెలిపించి వైయస్జగన్మోహన్రెడ్డికి కానుక ఇద్దాం. మన కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డే. అందులో సందేహం లేదు. ముస్లింలను చంద్రబాబు భయపెడుతున్నారు. వంద చంద్రబాబులు వచ్చిన జగన్ను ఆపలేరు.