వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
డబ్బుతో గెలిచిన గెలుపు ఓ గెలుపేనా
20 Mar 2017 11:03 AM
ఏపీ అసెంబ్లీ: డబ్బుతో గెలిచిన గెలుపు కూడా ఓ గెలుపేనా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. మండలి ఎన్నికల ఫలితాలపై సోమవారం వైయస్ జగన్ స్పందించారు. చంద్రబాబు అద్భుతంగా కొనుగోళ్లు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ప్రజాప్రతినిధులను డబ్బులతో ప్రలోభపెట్టడంపై మండిపడ్డారు. కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు.