నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
చంద్రబాబు నీచుడని ఎన్టీఆరే చెప్పారు
11 Aug 2017 1:27 PM
హైదరాబాద్ః నంద్యాల ప్రజలు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గమనస్తూనే ఉన్నారని...తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 600 హామీలిచ్చి అందరినీ మోసం చేసిన చంద్రబాబు లాంటి వాడిని నంద్యాల ఓటర్లు జడ్జిస్థానంలో కూర్చొని ఊరి వేసినా తప్పులేదంటే... టీడీపీ నేతలు ఎగిరెగిరి పడడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ఎంత నీచుడో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆరే చెప్పారని రోజా గుర్తు చేశారు.