చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు
02 Jun 2016 7:07 PM
ఏలూరు) చంద్రబాబు పరిపాలన అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ప్రతిపక్ష
వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం
ఏలూరు లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రచార
ఆర్భాటాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మోసపూరిత
వాగ్దానాలు ఇస్తూ నిత్యం చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్
కు ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు స్వార్థ రాజకీయాలే కారణమని మేకా
శేషు బాబు విమర్శించారు.